రాయికల్ మండలం: బెల్టుషాపులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను రాయికల్ మండలానికి చెందిన కట్కం గంగరాజం (53) అనే వ్యక్తి మంగళవారం పట్టుకున్నట్లు ఎస్ఐ అజయ్ తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బెల్టుషాపు నడుపుతూ మద్యం విక్రయిస్తున్నాడంటూ కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి 30 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Our Citizen Reporter from Telangana

SANJEEV RAJESHAM BHANDARI


