తెలంగాణ: CID దర్యాప్తులో 92 మంది నకిలీ పత్రాలతో పాస్పోర్టు పొందారని పేర్కొన్నారు. 92 మందికి CID లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
పాస్పోర్టుల స్కామ్పై CID విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 14కి చేరింది. అరెస్టయిన సభ్యుల నుంచి శాఖలు విచారణ జరుపుతున్నాయి.
Our Mobile Reporter – Jagitial
Md. Abdul Sharuf